యంగ్ హీరో నవదీప్- మొన్ననే డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదురుకుంటూ SIT ముందు విచారణకి హజరయ్యాడు.
ఆ సమయంలో ఆయన పై మీడియాలో చాలా పెద్ద ఎత్తున కథనాలు ప్రసారమయ్యాయి. ఇక విచారణ అనంతరం తాను బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి నిరాకరించినట్టు చెప్పి సంచలనం రేపాడు.
ఇక ఈరోజు తన ట్విట్టర్ ఎకౌంటు ద్వారా మీడియా పై సెటైర్ల వర్షం కురిపించాడు. మీరు చూడండి ఆ ట్వీట్లు-
మీడియా నిజాలు చూపెట్టడం కన్నా ఊహాగానాల పైన ఆధారపడతున్నది అని సెటైర్లు వేశాడు.
ALSO READ: చార్మీకి షాక్ ఇచ్చిన హైకోర్టు