ENGLISH

శర్వా-నివేతాల పెయిర్ ఫిక్స్

12 October 2017-18:58 PM

మహానుభావుడు తో అందరికి పండగలాంటి సినిమా ఇచ్చిన శర్వానంద్ అప్పుడే తన తదుపరి చిత్రం కోసం కసరత్తులు మొదలెట్టేశాడు.

 

అందుతున్న వివరాల ప్రకారం, దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వా ఒక స్టైలిష్ ఫిలిం చేయనున్నాడు. ఈ చిత్రానికి సంబందించిన హీరోయిన్ ఎంపిక పైన దర్శక-నిర్మాతలు ఒక క్లారిటీ కి వచ్చారని సమాచారం. శర్వా ఇందులో ద్వీపాత్రాభినయం చేయనుండగా అందులో ఒక హీరోయిన్ గా మలయాళ బ్యూటీ నివేతా థామస్ తీసుకోనున్నారట.

అయితే దీని పైన ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ ఈ వార్త నిజమే అని తెలిసింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

 

ALSO READ: తెలంగాణా నుండి రకుల్ ప్రీత్...